Breaking News

వలస కార్మికులు

ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి

ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి

సారథి న్యూస్, నాగర్​ కర్నూల్: లాక్​ డౌన్​ నేపథ్యంలో జిల్లాలో ఉండిపోయిన వలస కార్మికులు, విద్యార్థులను వారివారి స్వస్థలాలకు తరలించేందుకు నోడల్ ఆఫీసర్లుగా అఖిలేష్ రెడ్డి, అనిల్ ప్రకాష్ ను నియమించినట్లు నాగర్​ కర్నూల్​ జిల్లా కలెక్టర్ శ్రీధర్ శుక్రవారం తెలిపారు. వలస కార్మికుల కోసం అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతినిస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని, అందుకు జిల్లాస్థాయిలో నోడల్ అధికారులను నియమించామని పేర్కొన్నారు. మండలాల వారీగా కలెక్టరేట్​లో వివరాలను ఆయా నోడల్ ఆఫీసర్లు సేకరించారన్నారు. జిల్లాలో […]

Read More
వలస కార్మికుల లిస్టు రెడీ చేయండి

వలస కార్మికుల లిస్టు రెడీ చేయండి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా కారణంగా ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయి జిల్లాకు వస్తున్న వలస కార్మికులపై ప్రత్యేకదృష్టి పెట్టాలని మహబూబ్​ నగర్​ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్​ లో వారితో సమీక్షించారు. జిల్లా నుంచి వెళ్లేవారి లిస్టును రెడీ చేయాలని సూచించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ హోం క్వారంటైన్​ లో ఉంచాలని, ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు గుర్తించినట్లయితే ప్రభుత్వ ఆస్పత్రి, ఎస్​వీఎస్​ ఆస్పత్రికి […]

Read More
వలస కార్మికులకు చేయూత

వలస కార్మికులకు చేయూత

వలస కార్మికులకు చేయూత.. జహీరాబాద్ నుంచి శివ్వంపేట మీదుగా ఉత్తరప్రదేశ్ లో.. సారథి న్యూస్, నర్సాపూర్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి శివ్వంపేట మీదుగా ఉత్తరప్రదేశ్ లోని వారి సొంత గ్రామాలకు కాలినడకన వెళ్తున్న కూలీలకు బుధవారం శివ్వంపేట మండల కేంద్రంలో జడ్పీటీసీ సభ్యుడు మహేష్ గుప్తా తనవంతు సాయంగా ఒక్కొక్కరికి రూ.రెండువేల నగదుతో పాటు పిల్లలకు బిస్కెట్ ​ ప్యాకెట్లు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

Read More
వలస కార్మికులకు డబ్బులు అందాలె

వలస కార్మికులకు డబ్బులు అందాలె

సారథి న్యూస్​, నాగర్ కర్నూల్​: ​జీవనోపాధి కోసం పొట్ట చేతబట్టుకుని జిల్లాకు వచ్చిన ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు ప్రతి వ్యక్తికి 12 కేజీల బియ్యం, రూ.500 కచ్చితంగా పంపిణీ చేయాలని నాగర్​ కర్నూల్​ జిల్లా కలెక్టర్​ ఈ.శ్రీధర్​ ఆదేశించారు. బుధవారం జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు 6069 మంది వలస కూలీలకు పంపిణీ చేసినట్లు చెప్పారు. వలస కార్మికులంతా జిల్లాలో పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పనులు, ఇటుక బట్టీల్లో […]

Read More