Breaking News

రైతుబీమా

రైతుబీమా, సీఎం రిలీఫ్​ఫండ్​ చెక్కుల అందజేత

రైతుబీమా, సీఎం రిలీఫ్ ​ఫండ్​ చెక్కుల అందజేత

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ ​జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన మంగలి వెంకయ్యకు సీఎం రిలీఫ్ ​ఫండ్ ​రూ.రెండు లక్షలు, పెద్దశంకరంపేట గ్రామానికి చెందిన బొగ్గుల నాగమణికి రూ.ఐదులక్షల రైతు బీమా సహాయాన్ని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, ఎంపీపీ జంగం శ్రీనువాస్, జడ్పీటీసీ విజయ రామరాజు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ​మండలాధ్యక్షుడు మురళి పంతులు, సురేష్ గౌడ్, సర్పంచ్ ల ఫోరమ్ మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు వేణుగోపాల్ గౌడ్, […]

Read More
రైతుల ఖాతాల్లోకి ‘రైతుబంధు’

రైతుల ఖాతాల్లోకి ‘రైతుబంధు’

యాసంగి సీజన్ కోసం రూ.7,515 కోట్ల సాయం ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్​, హైదరాబాద్​: ఈనెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల(జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీపై ముఖ్యమంత్రి ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగువిధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు.. […]

Read More