Breaking News

రాజేశ్​రెడ్డి

పార్టీ ఏదైనా నాగర్​కర్నూల్ లో పోటీతప్పదు

పార్టీ ఏదైనా నాగర్​కర్నూల్ లో పోటీతప్పదు

ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్​రెడ్డి సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: వచ్చే శాసనసభ ఎన్నికల్లో పార్టీలు ఏదైనా పోటీచేయక మాత్రం తప్పదని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు డాక్టర్ రాజేశ్​రెడ్డి వెల్లడించారు. సోమవారం ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలను వారి నివాసంలో కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు. వెయ్యి మందికి పైగా కార్యకర్తలు చేరి కేక్​కట్ చేస్తూ రాజేశ్​రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజేశ్​రెడ్డి […]

Read More