Breaking News

రాజస్థాన్ పాలిటిక్స్

కాంగ్రెస్​ఎమ్మెల్యేలు మావెంటే

కాంగ్రెస్ ​ఎమ్మెల్యేలు మా వెంటే

జైపూర్‌‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సపోర్ట్‌తోనే తాను ధైర్యంగా ఉన్నానని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. మంగళవారం ఉదయం జరిగిన మూడో సీఎల్పీ సమావేశంలో ఆయన ఈ విషయ చెప్పారు. సచిన్‌ పైలెట్‌ ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా ఎమ్మెల్యేలంతా తనతో ఉండి నమ్మకంతో సపోర్ట్‌ చేశారని అన్నారు. తమకు 115 మంది ఎమ్మెల్యేల సపోర్ట్‌ ఉందన్నారు. ఆ తర్వాత రాజస్థాన్‌ కేబినెట్‌ మీటింగ్‌ కూడా నిర్వహించారు. రాజస్థాన్‌ అనిశ్చితి తర్వాత గెహ్లాట్‌ రెండుసార్లు సీఎల్పీ సమావేశం […]

Read More