Breaking News

రాజధానులు

ఏపీ మూడు రాజధానులకు ఓకే

ఏపీ మూడు రాజధానులకు ఓకే

గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్​ సీఆర్డీఏ రద్దు బిల్లుకు పచ్చజెండా సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు ఇక అడుగులు పడినట్టే.. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఓకే చెప్పారు. అలాగే, సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా ఆమోదం తెలిపారు. ఈ రెండు బిల్లులకు రాజ్ భవన్ నుంచి ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైఎస్సార్​సీపీ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది. దీన్ని […]

Read More