Breaking News

రాజకీయ సంక్షోభం

రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం

ఢిల్లీ: రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్​ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. తన వెంట 30మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ ప్రకటించారు. రేపు రాజస్థాన్​లో జరగబోయే కాంగ్రెస్​ శాసనసభ సమావేశానికి తాను తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. రాజస్థాన్​లో మొత్తం 200 స్థానాలకు గానూ, కాంగ్రెస్​కు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 12 మంది స్వతంత్రలు ఆపార్టీకి మద్దతు ఇస్తున్నారు. కాగా […]

Read More