Breaking News

రక్తదాన శిబిరం

ఘనంగా వైఎస్సార్​వర్ధంతి వేడుకలు

ఘనంగా వైఎస్సార్​ వర్ధంతి వేడుకలు

సారథి న్యూస్, కర్నూలు: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్​ వైఎస్​ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి వేడుకలు కర్నూలు నగరంలో బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. నగరంలోని బుధవారపేట 15 వార్డులో సమన్వయకర్త మాదారపు కేదార్ నాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇన్​చార్జ్​ బి.వై. రామయ్య ప్రారంభించారు. వైఎస్సార్​ సంక్షేమ పథకాలు జనహృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని ఆయన అన్నారు. లక్షలాది మంది […]

Read More

రక్తదానం అభినందనీయం

మంత్రి హరీశ్​రావు సారథి న్యూస్, మెదక్: తలసేమియా బాధితులు, గర్భిణుల కోసం టీఎన్జీవోల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు మేడిశెట్టి శ్యామ్ రావు, కార్యదర్శి దొంత నరేందర్ ఆధ్వర్యంలో బుధవారం మెదక్ టీఎన్జీవో భవన్ లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్​రావు ప్రారంభించారు. రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం.పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, కలెక్టర్ ధర్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఏరియా హాస్పిటల్ పర్యవేక్షకుడు […]

Read More