Breaking News

రక్తచరిత్ర

డ్రగ్స్​కేసులో రక్తచరిత్ర ప్రొడ్యూసర్​

సుశాంత్​ ఆత్మహత్య అనంతరం పెను దుమారం సృష్టించిన డ్రగ్స్​ కేసులో రోజుకో కీలకవిషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్​ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారా అలీఖాన్​, తెలుగు హీరోయిన్​ రకుల్​ ప్రీత్​సింగ్​, నమ్రదా శిరోద్కర్​కు ఎన్​సీబీ నోటీసులు ఇచ్చింది. అయితే నాకు ఎన్​సీబీ నుంచి నోటీసులే రాలేదంటూ రకుల్​ డ్రామాకు తెరలేపింది. ‘రకుల్​ ప్రీత్​సింగ్​కు మేం నోటీసులు ఇచ్చాం.. కానీ ఆమె స్పందించలేదు’ అంటూ ఎన్​సీబీ బాంబు పేల్చింది. అయితే ఈ కేసులో తాజాగా మరో సంచలనం విషయం […]

Read More