సారథిన్యూస్, రామడుగు: వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవని యూనిసెఫ్ కో ఆర్డినేటర్ కిషన్స్వామి పేర్కొన్నారు. కరోన మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రజలంతా సహకరించాలని కోరారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామంలో శనివారం సర్పంచ్ సాదు పద్మ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక పారిశద్ధ్య కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సారిక. అంగన్వాడీ కార్యకర్తలు, రమ, లత సంధ్యారాణి, ఉమ, రాణి, మమత, […]
సారథి న్యూస్, రామడుగు: దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ఆధ్వర్యంలో దుబాయిలో 250 మంది వర్కర్లకు శుక్రవారం నిత్యావసర సరుకుల పంపిణీ చేసినట్లు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లి గ్రామానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలముల రమేష్ తెలిపారు. అజ్మాన్ లోని ఏ1 ఫారా కంపెనీలో ఆరునెలలుగా జీతాలు లేక, తినడానికి ఇబ్బందిపడుతున్న 250 మంది కార్మికులకు కొందరు సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. సరుకుల పంపిణీలో రవి ఉట్నూరి, షార్జా, అజ్మన్ కోఆర్డినేటర్ […]