Breaking News

మాస్క్ లు పంపిణీ

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల, రామడుగు, చిప్పకుర్తి, రాంచంద్రాపూర్, గుండి, గోపాలరావు పేట్, తిర్మలాపూర్, శ్రీరాములపల్లిలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. తూకం వేసిన ధాన్యాన్ని వర్షానికి తడవకుండా వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రతిఒక్కరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు. ఈ […]

Read More