Breaking News

మత్స్య పరిశ్రమ

మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేస్తం

సారథి న్యూస్, బెజ్జంకి: మత్స్య పరిశ్రమను అభివృద్ది చేస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మత్స్య పారిశ్రామికశాఖ అధ్యక్షుడు పోలు లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం బెజ్జంకి మండలంలో చేపపిల్లలను పెంచుతున్న చెరువులు, కుంటలను పరిశీలించారు. రాష్ట్రంలో వ్యవసాయ పంటలు, చేపలను పెంచేందుకు రైతాంగానికి సీఎం కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరవెని పోచయ్య ముదిరాజ్, ఇల్లంతకుంట మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు చొప్పరి రామచంద్రం ముదిరాజ్, రాజేశం, నర్సయ్య, శంకర్ […]

Read More