Breaking News

మంత్రాలయం

ఘనంగా రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు

ఘనంగా రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

సారథి న్యూస్, గద్వాల: భక్తుల పాలిట కల్పతరువు మంత్రాలయం గురురాఘవేంద్ర స్వామి 349వ ఆరాధనోత్సవాలు మంత్రాలయం పీఠాధిపతులు సుభుదేంద్ర స్వామి ఆదేశాల మేరకు జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నదిఅగ్రహారం రోడ్డులోని రాఘవేంద్రస్వామి మఠంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు ప్రహ్లాద్ ఆచారి, ప్రమోద్ ప్రసన్నచారి స్వామివారి బృందావనానికి పంచామృతాభిషేకం, తులసి అర్చన, పుష్పాభిషేకం, హస్తోదకం కార్యక్రమాలను నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఆరాధనోత్సవాలకు భక్తులు మాస్కులు కట్టుకుని.. భౌతిక దూరం పాటిస్తూ దర్శనానికి రావాలని […]

Read More
కత్తులు, కర్రలతో దాడులు

కత్తులు, కర్రలతో దాడులు

సారథి న్యూస్​, కర్నూలు: పొలం తగాదా విషయంలో ఇద్దరు సోదరులు, వారి వర్గం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కత్తులు, కర్రలతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటన శుక్రవారం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడుబూరు మండలం హనుమాపురం గ్రామంలో సంచలనం రేపింది. గ్రామంలోని పెద్ద అయిలప్ప, పెద్దయ్య మధ్య భూ వివాదం నెలకొంది. ఓ వర్గం వారు పొలం దున్నడానికి వెళ్లగా, మరో వర్గం వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో మొదలై […]

Read More