Breaking News

మంతర్

ఛలో ఢిల్లీకి బయలుదేరిన నాయకులు

ఛలో ఢిల్లీకి బయలుదేరిన నాయకులు

సామాజిక సారథి, ధర్మసాగర్: మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కొరకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పించాలనీ, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ డిమాండ్ చేశారు. జంతర్ మంతర్ లో జరిగే దీక్షకు రాష్ట నాయకత్వం జిల్లా నాయకత్వం అందరూ సకలం లో హాజరై దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట అధికార ప్రతినిధి ఒదెల శంకర్ మాదిగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తుల వెంకటేష్ , […]

Read More