Breaking News

మంజీరా నది

100 ఏళ్ల ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గ పేరు

వందేళ్ల ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గ పేరు

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో ఉన్న ఏకైక మధ్యతరహా ప్రాజెక్ట్ ఘనపూర్ ఆనకట్టను ఇక నుంచి వనదుర్గా ప్రాజెక్టుగా వ్యవహరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తున్న పలు పథకాలకు ప్రభుత్వం దేవుళ్ల పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వందేళ్లకు పైగా ఘనచరిత్ర కలిగిన ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గా ప్రాజెక్టుగా నామకరణం చేస్తూ సీఎం కె.చంద్రశేఖర్​రావు నిర్ణయం తీసుకున్నారు. నిజాం నవాబుల పాలనాకాలంలో కొల్చారం మండలం చిన్నఘనపూర్ గ్రామ సమీపంలో మంజీర నదిపై […]

Read More
ఘనపూర్‌‌ ఆనకట్ట ఎత్తు పెంపు

ఘనపూర్‌‌ ఆనకట్ట ఎత్తు పెంపు

సారథి న్యూస్, మెదక్: ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు పనులకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. శంకుస్థాపన చేసిన ఐదేళ్ల తర్వాత ప్రధానమైన ఆనకట్ట ఎత్తు పెంపు పనులు మొదలయ్యాయి. ఏళ్ల తరబడి పెండింగ్ ఉండటంతో అసలు ఆనకట్ట ఎత్తు పెంపు పనులు జరుగుతాయా? లేదా? అన్న సందేహంలో ఉన్న వేలాది మంది ఆయకట్టు రైతులకు ఊరట కలిగినట్టయింది. ఆనకట్ట ఎత్తు పెరిగితే నీటి నిల్వ సామర్థ్యం పెరిగి అదనంగా ఐదువేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.నిజాం నవాబుల కాలంలో […]

Read More

రూ.1200 కోట్లతో చెక్ డ్యాంలు

-మంత్రి హరీశ్​రావు సారథి న్యూస్, మెదక్: వృథానీటికి అడ్డుకట్ట వేయడం, భూగర్భ జలాల పెంపు, రైతుల సాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా రూ.1200 కోట్ల నాబార్డ్ నిధులతో రాష్టవ్యాప్తంగా ప్రభుత్వం చెక్ డ్యామ్ లు నిర్మిస్తోందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు ప్రకటించారు. బుధవారం ఆయన మెదక్​ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డితో కలిసి హవేలిఘనపూర్​ మండలం సర్ధన వద్ద మంజీరా నదిపై చెక్​ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హవేలి ఘనపూర్​లో డబుల్​ బెడ్​ రూం […]

Read More