Breaking News

భట్టివిక్రమార్క

లక్ష ఇళ్ల పేరుతో ఎంతకాలం మోసం

లక్ష ఇళ్ల పేరుతో ఎంతకాలం మోసం

సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో లక్ష ఇళ్లను చూపిస్తామన్న ప్రభుత్వం.. చూపించలేక పారిపోయిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. లక్ష ఇళ్లపేరుతో ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప‌రిశీల‌న శుక్రవారం అర్థాంత‌రంగా ఆగిపోవ‌డం, మీకు చూపించ‌లేమ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ వెళ్లిపోవడంపై ఆయ‌న తీవ్రంగా మండిపడ్డారు. శనివారం గాంధీభవన్​లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ […]

Read More