Breaking News

బైరెడ్డి

బీజేపీ బలపడుతోంది

బీజేపీ బలపడుతోంది

సారథి న్యూస్​, కర్నూలు: క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారని, భవిష్యత్‌లో రాష్ట్రంలో వచ్చేది బీజేపీయేనని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ ఉద్ఘాటించారు. శనివారం సాయంత్రం నగరంలోని లక్ష్మిహోటల్‌ పక్కన పార్టీ కర్నూలు జిల్లా ఆఫీసును ఎంపీ టీజీ వెంకటేష్‌తో పాటు సీనియర్‌ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని, రాష్ట్రంలోనూ […]

Read More