Breaking News

ప్లారమెంట్

కేంద్రం కొత్త విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం

కేంద్రం కొత్త విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం

కేంద్రం అబద్ధాలకు కూడా ఓ హద్దు ఉండాలి ఇంత మోసపూరిత సర్కారును చూడలేదు లోక్​సభ, రాజ్యసభ సభ్యులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సారథి న్యూస్, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్​సభ, రాజ్యసభ సభ్యులు, సీనియర్ అధికారులతో గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈనెల 14 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, కేంద్రం […]

Read More