Breaking News

ప్రధాని మోదీ

భారత్​లో గూగుల్​ భారీ పెట్టుబడి

న్యూఢిల్లీ: భారత్​లో గుగూల్ ​సంస్థ రూ. 75,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నదని ఆ సంస్థ సీఈవో సుందర్​ పిచాయ్​ ప్రకటించారు. ఇండియాలో డిజిటల్​ ఎకానమీని అభివృద్ధి చేసేందుకు రానున్న ఐదేండ్లలో ఈ పెట్టుబడి పెడతున్నామని చెప్పారు. డిజిటల్​ ఇండియా కోసం ప్రధాని మోదీ ఎంతో కృషిచేస్తున్నారని చెప్పారు. మోదీ ప్రయత్నాలకు మద్దతివ్వడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

Read More