Breaking News

ప్రచారాలకు

వర్చువల్‌, డిజిటల్‌ ప్రచారాలకు నిధుల్లేవ్

వర్చువల్‌, డిజిటల్‌ ప్రచారాలకు నిధుల్లేవ్​

బీజేపీ మేం పోటీపడలేమన్న అఖిలేష్‌ లక్నో: రాజకీయ పార్టీలకు వర్చువల్‌ ప్రచారానికి అనుతినిచ్చినట్లయితే.. అన్ని రాజకీయ పార్టీల పట్ల ఈసీ ఒకేలా అవకాశాలు కల్పించాలని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. ఒక వేళ డిజిటల్‌ ప్రచారానికి అవకాశం కల్పిస్తే బీజేపీ వద్ద ఉన్న మౌలిక సదుపాయాలు ఇతర పార్టీల వద్ద లేవన్నారు. రానున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ ఓ విజ్ఞప్తి చేశారు. ‘రాజకీయ పార్టీలకు […]

Read More