Breaking News

పోడుభూములు

జర్నలిస్టు రఘును విడుదల చేయాలి

జర్నలిస్టు రఘును విడుదల చేయాలి

సారథి, అచ్చంపేట: ప్రజాసమస్యలను వెలుగులోకి తెస్తున్న తొలి వెలుగు ఛానల్ రిపోర్టర్, యాంకర్ రఘును పోలీసులు గురువారం ఉదయం మల్కాజిగిరిలో కిడ్నాప్ చేసిన ఘటనను టీయూడబ్ల్యూజే (ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా జిల్లా నాయకులు దశరథం నాయక్ మాట్లాడుతూ.. ప్రజలు సమస్యలు, భూకబ్జాలను వెలుగులోకి తీసుకొస్తున్న రఘును అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి గుర్రంపోడు గిరిజన భూముల ఆక్రమణలపై రాజ్ న్యూస్ రిపోర్టర్ గా కథనాలు అందించాడని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు […]

Read More
పోడు భూములను లాక్కుంటే ఊరుకోం..

పోడు భూములను లాక్కుంటే ఊరుకోం..

సారథి, ములుగు: ఆదివాసీ గిరిజనులకు ఇచ్చిన పోడు భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ భూములకు హక్కు పత్రాలు ఇస్తే ఈ ప్రభుత్వం హరితహారం పేరుతో భూములను లాక్కునే ప్రయత్నిస్తుందన్నారు. ములుగు జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వారం రోజులుగా ములుగు నియోజకవర్గ వ్యాప్తంగా పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ వారిని […]

Read More

పోడు పంచాయితీ

సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం వీకే రామవరంలో పోడు భూముల చుట్టూ శనివారం ఫారెస్ట్ అధికారులు ఫెన్సింగ్​ చుడుతుండగా రైతులు, అధికారుల మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో ఒకరు గాయపడ్డారు. ఈ భూములపై హక్కులు కల్పించాలని స్థానిక సీపీఎం నేతలు డిమాండ్​ చేస్తున్నారు.

Read More