Breaking News

పోటీపరీక్షలు

అన్ని ఎగ్జామ్స్​ వాయిదా

అన్ని ఎగ్జామ్స్​ వాయిదా

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా.. అన్ని ఎంట్రెన్స్ టెస్టులను అన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్​ వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంసెట్​, పాలిసెట్​, ఐసెట్, ఈ సెట్, పీజీసెట్, లాసెట్​, పీజీఎల్​సెట్​, ఎడ్​సెట్​, పీఈసెట్​అన్ని వాయిదాపడ్డాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని హైకోర్టుకు నివేదించింది.

Read More

పోటీ పరీక్షల తేదీలు ఇవే..

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పలు పోటీపరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఫీజు, దరఖాస్తు తేదీ తదితర వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే కొన్నింటికి పరీక్షల నిర్వహణ తేదీలు ఖరారుకాలేదు.AP POLYCET:అప్లై కి ఆఖరు తేది:15-06-2020ఫీజు:400పరీక్ష తేదీ: ఇంకా ఖరారు కాలేదు.APRJC:అప్లై కి ఆఖరు తేది:30-05-2020ఫీజు:250పరీక్ష తేదీ: ఇంకా ఖరారు కాలేదు.AP EAMCET:అప్లై కి ఆఖరు తేది:15-06-2020ఫీజు:500పరీక్ష తేదీ: ఇంకా ఖరారు కాలేదు.TS EAMCET:అప్లై కి ఆఖరు తేది:10-06-2020ఫీజు:OC/BC-800SC/ST/PH-400పరీక్ష తేదీ: ఇంకా ఖరారు కాలేదు.AP […]

Read More
టెన్త్ స్టూడెంట్స్​ కు ఆన్​ లైన్​ శిక్షణ

టెన్త్ స్టూడెంట్స్​ కు ఆన్​ లైన్​ శిక్షణ

ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ సారథి న్యూస్​, అనంతపురం: టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​కు ఆన్​ లైన్​లో శిక్షణ ఇవ్వాలని ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అధికారులకు సూచించారు. శనివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. కరోనా నేపథ్యంలో మార్చి 16 నుంచి విద్యాసంస్థలను మూసేశామని, మే 3తో లాక్‌డౌన్‌ ముగియనుందని చెప్పారు. స్కూలు, కాలేజీలు, హాస్టళ్లను వచ్చే విద్యాసంవత్సరానికి సిద్ధం చేయాలని సూచించారు. ఐఐటీ, జేఈఈ వంటి పోటీపరీక్షలకు ప్రభుత్వం శిక్షణ తరగతులను […]

Read More