Breaking News

పీసీసీ

టెస్ట్​లతో సరిపెట్టొదు.. సాయం చేయాలి

టెస్టులతో సరిపెట్టొదు.. సాయం చేయాలి

సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్‌–19 నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫమైందని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సాకే శైజానాథ్‌ విమర్శించారు. ప్రతి ఇంటిలో కోవిడ్‌ టెస్ట్​చేస్తున్నారని, అంతటితో సరిపెట్టకుండా మందు అందజేసి, ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం చేయాలని కోరారు. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ప్రజాప్రతినిధులకు ఇసుకే కల్పవృక్షంగా మారిందన్నారు. సారా తయారీ, అక్రమ ఇసుక సరఫరాను అధికార పార్టీ నాయకులే […]

Read More

సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం

సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మెదక్ డీసీసీ ఆఫీసులో డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి జెండా ఎగరవేసి, కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని 4 కోట్ల ప్రజల కోరిక మేరకు సోనియాగాంధీ ఇచ్చారని, ప్రజలు కలలుగన్న తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ కూడా నెరవేరలేదని, అవినీతికి, అక్రమాలకు నిలయంగా రాష్ట్రం మారిందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలను అమలుచేయడంలో విఫలమైందన్నారు. […]

Read More