Breaking News

పారిశుద్ధ్య కార్మికులు

పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం

పారిశుద్ధ్య కార్మికులకు సత్కారం

సారథి న్యూస్​, కర్నూలు: మానవాళిని వణికిస్తున్న కరోనా విజృంభిస్తున్న సమయంలో సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్​ డీకే బాలాజీ ఘనంగా సత్కరించారు. సోమవారం ఉదయం ఎన్.ఆర్.పేటలోని ఆరవ శానిటరీ డివిజన్ కార్యాలయంలో ఇద్దరు కార్మికుల చేత కేక్ కట్ చేయించారు. కోవిడ్ నియంత్రణకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఇకపై ప్రతినెలా చివరి రోజున ఆ నెలలో వచ్చే పారిశుద్ధ్య కార్మికుల జన్మదిన వేడుకలను నిర్వహిస్తామని […]

Read More

వారి సేవలు వెలకట్టలేనివి

సారథి న్యూస్​, వనపర్తి: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపాలిటీ సిబ్బందిని సన్మానించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత వెలకట్టలేనిదన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వరావు పాల్గొన్నారు.

Read More