Breaking News

పసుపుబోర్డు

తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ఉద్దేశమే లేదు

తెలంగాణలో పసుపు బోర్డు పెట్టే ఉద్దేశమే లేదు

పార్లమెంట్​లో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ సారథి న్యూస్​, హైదరాబాద్: నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుపై కమలనాథులు యూ టర్న్ తీసుకున్నారు. బోర్డును సాధిస్తామని గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకున్న బీజేపీ తమ వైఖరి ఏమిటో స్పష్టం చేసింది. అలాంట బోర్డు ఏర్పాటుచేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. పసుపు బోర్డు పెట్టే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. టీఆర్​ఎస్​ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర […]

Read More