Breaking News

పన్నుఎగవేత

రెహమన్​కు హైకోర్టు షాక్​!

చెన్నై: ప్రముఖ సంగీతదర్శకుడు ఏ ఆర్​రెహ్మాన్​.. మరోసారి వార్తల్లో నిలిచారు. పన్ను ఎగవేత కేసులో మద్రాస్​ హైకోర్టు ఆయనకు నోటీసులు జారీచేసింది. ఆయన పన్ను చెల్లించకుండా ఎగవేశారంటూ ఆదాయపు పన్నుశాఖ ఆరోపిస్తున్నది. 2012లో రెహ్మన్​ బ్రిటన్​కు చెందిన టెలికాం అనే ప్రైవట్​ కంపెనీతో ఒప్పందం కుదుర్చకున్నారు. ఆ ఒప్పందం విలువు రూ. 3.47 కోట్లు అయితే దీనికి రెహ్మన్​ పన్ను చెల్లించలేదు. దీంతో ఆదాయపుపన్నుశాఖ కోర్టును ఆశ్రయించింది. దీంతో శుక్రవారం మద్రాస్​ హైకోర్టు రెహ్మన్​కు నోటీసులు జారీచేసింది. […]

Read More