Breaking News

ధుమాల్

శ్రీలంక టూర్​ క్యాన్సిల్​

న్యూఢిల్లీ: శ్రీలంకలో టీమిండియా పర్యటన రద్దయింది. జూన్–జులైలో జరగాల్సిన ఈ పర్యటనలో ఇరుజట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మ్యాచ్​లు ఆడడం సాధ్యం కాదని ఇరుదేశాల బోర్డులు ప్రకటించాయి. అయితే ఎఫ్టీపీ ప్రకారం ఆడాల్సిన సిరీస్​లను భవిష్యత్​లో అవకాశం వస్తే ఆడతామని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ‘జూన్‌, జులైలో జరగాల్సిన లంక టూర్​ సాధ్యం కాదు. ఈ విషయాన్ని లంక బోర్డుకు కూడా చెప్పాం. ప్రస్తుతం […]

Read More

నేడు తేలనున్న టీ20 ప్రపంచకప్ భవితవ్యం

న్యూఢిల్లీ: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ ఉంటుందా? ఉండదా? అన్న అనిశ్చితికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఎఫ్టీపీ షెడ్యూల్, కొత్త చైర్మన్, ద్వైపాక్షిక సిరీస్ లపై నేడు ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కరోనా పెరిగిపోతుండటంతో ప్రపంచకప్ పై క్రికెట్ ఆస్ర్టేలియా (సీఏ) సుముఖంగా లేకపోవడంతో.. టోర్నీ రద్దు దిశగానే వెళ్తోందని సమాచారం.అయితే ఈ విషయాన్ని వీలైనంత త్వరగా తేల్చాలని బీసీసీఐ కోరుకుంటోంది. ‘వరల్డ్ కప్ ఉంటుందా? లేదా? అన్నది త్వరగా తేల్చాలి. దీనిపై వేచిచూసే ధోరణి […]

Read More