Breaking News

దురాశ

పైలట్​ దురాశ వల్లే సంక్షోభం

పైలట్​ దురాశవల్లే సంక్షోభం

జైపూర్​: సచిన్​ పైలట్​ దురాశ వల్లే రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని ఆ రాష్ట్ర సీఎం అశోక్​ గెహ్లాట్​ వ్యాఖ్యానించారు. అతను మళ్లీ కాంగ్రెస్​లోకి రావాలనుకుంటే తాను ఆహ్వానిస్తానని చెప్పారు. కాంగ్రెస్​ జాతీయపార్టీ అని.. ఇక్కడ వేచి చూస్తే తగిన సమయంలో పదవి దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఓ వైపు సచిన్​ పైలట్​ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్​ చర్యలు తీసుకోకుండా హైకోర్టు స్టే విధించింది. దీంతో కాంగ్రెస్​ పార్టీ కొత్త ఎత్తుగడలను ప్రారంభించిందని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

Read More