Breaking News

డీసీసీ

ఘనంగా సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ ​జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియాగాంధీ 74వ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సోనియాగాంధీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత అని పార్టీ పట్టణాధ్యక్షుడు నసిరుద్దీన్ అన్నారు. ఆమెకు రాష్ట్రం రుణపడి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో కల్వకుంట సొసైటీ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, మహేందర్ గౌడ్, హబీబ్, సాధిక్, స్వామి, శాదుల్ పాల్గొన్నారు.

Read More

సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం

సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మెదక్ డీసీసీ ఆఫీసులో డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి జెండా ఎగరవేసి, కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని 4 కోట్ల ప్రజల కోరిక మేరకు సోనియాగాంధీ ఇచ్చారని, ప్రజలు కలలుగన్న తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ కూడా నెరవేరలేదని, అవినీతికి, అక్రమాలకు నిలయంగా రాష్ట్రం మారిందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలను అమలుచేయడంలో విఫలమైందన్నారు. […]

Read More
కరెంట్ బిల్లులతో షాక్ లా.?

కరెంట్ బిల్లులతో షాక్ లా.?

సారథి న్యూస్, హుస్నాబాద్ : కరోనా సమయంలో కరెంట్ బిల్లుల షాక్ తో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి అన్నారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మహమ్మారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే విద్యుత్ శాఖ ఆఫీసర్లు ఇళ్లల్లోకి రాకుండా బిల్లులు వేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కరోనా ఉధృతి తగ్గే వరకు బిల్లులను విధించకుండా చర్యలు తీసుకుని హుస్నాబాద్ విద్యుత్ డీఈకి […]

Read More