Breaking News

డిప్యూటీ స్పీకర్

వరద బాధితులు భయపడొద్దు

వరద బాధితులు భయపడొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: మూడు రోజుల క్రితం కురిసిన అకాలవర్షాలకు తీవ్రంగా నష్టపోయిన అడ్డుగుట్ట డివిజన్ లోని చంద్రబాబు నాయుడు నగర్ కు చెందిన ముప్పు బాధితులను డిప్యూటీ స్పీకర్​తిగుళ్ల పద్మారావుగౌడ్​పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి, బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రకృతి ప్రళయం కారణంగా చాలా ప్రాంతాలను అతలాకుతలం చేసిందన్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

Read More