సారథి, రామడుగు: ఓ మనసున్న మారాజు ఉండేది విదేశాల్లోనైనా తన స్వగ్రామంలోని నిరుపేదలకు తనవంతు సాయమందిస్తూ పేద కుటుంబాల్లో దేవుడయ్యాడు. అది ఎక్కడో చూద్దాం పదండి. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన తోట సత్యం తన కుటంబంతో సహ అమెరికాలో స్థిరపడ్డాడు. సత్యంకు తన ఊరంటే ఏనలేని ప్రేమతో పేదింటి విద్యార్థుల చదువు, పెళ్ళిలు, వృద్ధులకు పెన్షన్లు, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ గ్రామంలో తనకంటూ ఓ సముచిత స్థానం […]
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రతిఒక్కరూ ఇళ్లకే సారథి న్యూస్, రంగారెడ్డి: కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రతిఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు రూ.1500 చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. సదరు కార్డుదారులు తమకు డబ్బులు వచ్చాయా.. లేదా? స్టేటస్ ఏమిటి అనే విషయాలను ttps://epos.telangana.gov.in/ePoS/DBTResponseStatusReport.html ఈ పోర్టల్ ద్వారా చూసుకోవచ్చు. రేషన్కార్డు, ఆధార్ నంబర్ను ఎంట్రీ చేసి చూసుకుని.. డ్రా చేసుకోవచ్చు. అయితే […]