Breaking News

టీయూడబ్ల్యూజే

కరోనాతో మృతిచెందిన వారికి రూ.10లక్షలు చెల్లించాలి

కరోనాతో మృతిచెందిన వారికి రూ.10లక్షలు చెల్లించాలి

సారథి, వేములవాడ: కరోనా మహమ్మారి బారినపడి చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వేములవాడ ప్రెస్​క్లబ్​ అధ్యక్షుడు లాయక్​పాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. శుక్రవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలని కోరారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని చెక్కపల్లి రోడ్డులో సర్వేనం.112 […]

Read More

జర్నలిస్టులకు కరోనా టెస్టులు

సారథిన్యూస్​, వరంగల్​ అర్బన్​: వైద్యులతోపాటు జర్నలిస్టులు కూడా ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారని వరంగల్అర్బన్ జిల్లా డీఎంహెచ్​వో లలిత దేవి పేర్కొన్నారు. పాత్రికేయులు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ తమ విధులను నిర్వర్తించాలని కోరారు. శనివారం వరంగల్​ ప్రెస్​క్లబ్​ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో వరంగల్​ ప్రెస్​క్లబ్​ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి పేరుమాండ్ల వెంకట్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, […]

Read More