Breaking News

జూరాల

జూరాలకు సందర్శకుల తాకిడి

జూరాలకు సందర్శకుల తాకిడి

సారథి, ధరూర్: జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ ​మండలంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఆదివారం సందర్శకుల తాకిడి పెరిగింది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ జూరాలకు పరుగులు తీస్తోంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో జూరాల అందాలను తిలకించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు. స్నేహితుల దినోత్సవం కావడంతో జూరాల పరిసరాల్లో ఫోన్లలో సెల్ఫీ ఫొటోలు దిగుతూ తమ ఆనందం పంచుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చినవారు పక్కనే ఉన్న చేపల వంటకాన్ని […]

Read More
జూరాలకు వరద ఉధృతి

జూరాలకు వరద ఉధృతి

సారథి, జూరాల(మానవపాడు): జూరాల ప్రాజెక్టు 47 గేట్లు ఎత్తి 4.65 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూరాల పరీవాహక ప్రాంతాల్లో ఉన్న రైతులను జిల్లా అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు నదిలోకి చేపలవేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. జూరాల జలాశయానికి 4 లక్షల 65వేల 500 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతుంది. పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 316.920 మీటర్ల మేర నీటి మట్టం […]

Read More
ఉరకలేస్తున్న కృష్ణమ్మ

ఉరకలేస్తున్న కృష్ణమ్మ

గంట గంటకు పోటెత్తుతున్న వరద 4.75 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల జూరాల 45 గేట్ల ఎత్తివేత సారథి, జూరాల(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లాలోని కృష్ణానదికి వరద ప్రవాహం గంట గంటకు ఉధృతంగా పెరుగుతోంది. దిగువన శ్రీశైలం వైపునకు ఉరకలేస్తోంది. జూరాల ప్రాజెక్టు 45 గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే బీచుపల్లి వద్ద పుష్కరఘాట్లను ముంచెత్తింది. ఎగువ నుంచి నీటి విడుదల పెరిగితే ఆలయాన్ని వరద తాకనుంది. ఈ […]

Read More
కృష్ణమ్మ ఉగ్రరూపం

కృష్ణమ్మ ఉగ్రరూపం

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో భారీవర్షాలు కురుస్తున్నందున జూరాలకు ప్రస్తుతం ఐదులక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. క్రమేణా ఇది మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. బ్యాక్ వాటర్ వల్ల ఈ దిగువ సూచించిన గ్రామాలు ప్రభావితం కావచ్చు. అందువల్ల నదీ పరివాహక గ్రామ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ శృతిఓఝా సూచించారు. ఇరిగేషన్, పంచాయతీ రాజ్, […]

Read More
జూరాలకు రికార్డు స్థాయిలో వరద

రికార్డు స్థాయిలో జూరాలకు వరద

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఎన్నడూ లేని విధంగా కృష్ణానది పోటెత్తుతోంది. 2009లో‌ కృష్ణమ్మ ఓ ప్రళయం సృష్టించింది. 2019లో రికార్డు స్థాయిలో పరవళ్లు తొక్కింది. 2020లో జూరాల మరో విధ్వంసాన్ని సృష్టించబోతుందా..? అవుననే సందేహాలు కలుగుతున్నాయి.‌ ఎందుకంటే గతంలో కన్నా‌ ఈ సారి జూరాల ప్రాజెక్టుకు ఈ రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో‌ వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని జూరాల అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాలకు వస్తున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో‌ ఉంచుకుని మొత్తం […]

Read More
ఆహ్లాదభరితం.. ఆనందమయం

ఆహ్లాదభరితం.. ఆనందమయం

ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆసక్తి చూపుతున్న ప్రేమికులు శ్రీశైలం, సుంకేసుల, జూరాల, అవుకుకు వెళ్లేందుకు టూరిస్టుల ఆసక్తి సారథి న్యూస్, కర్నూలు: కరోనా ముప్పు ఇప్పుడిప్పుడే తొలగిపోయినట్టు కనిపిస్తోంది. జిల్లాలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పలువురు టూరిస్టులు ఆసక్తి చూపుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా తరలివస్తుండడంతో తుంగభద్ర, కృష్ణానదులు ఉవ్వెత్తున ప్రవహిస్తున్నాయి. ఆల్మట్టి , నారాయణ్‌పూర్‌ డ్యాం గేట్లు ఎత్తడంతో జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరదనీరు ఉధృతికి […]

Read More
జూరాల 43 గేట్లు ఎత్తివేత

జూరాల 43 గేట్ల ఎత్తివేత

సారథి న్యూస్, జూరాల: ఎగువన కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణానదికి ఒక్కసారిగా వరదనీరు పోటెత్తింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు 43 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 2009లో మాదిరిగానే భీకర వరద ప్రవాహం కొనసాగిందని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలో బీచుపల్లి ఆలయం వద్ద పుష్కరఘాట్​ మునిగింది. జూరాల సామర్థ్యం 8.730 టీఎంసీ నీటినిల్వ ఉంది. ఇన్​ఫ్లో 4,06,000 క్యూసెక్కులు ఉండగా, ఔట్​ప్లో 4,17,000 క్యూసెక్కులుగా నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా […]

Read More
జూరాల 27గేట్ల ఎత్తివేత

జూరాల 27గేట్ల ఎత్తివేత

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు నీటి ఉధృతి పెరుగుతోంది. గతవారం 27 గేట్లను ఎత్తగా, అదేస్థాయిలో మంగళవారం సాయంత్రం కూడా 27 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గంటగంటకూ వరద పెరుగుతుండడంతో నదీతీర ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ప్రస్తుతం 2.27లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Read More