Breaking News

జాగ్రత్త

అతి జాగ్రత్తే కొంపముంచింది

సారథిన్యూస్​, కరీంనగర్​: అతి జాగ్రత్త కొంపముంచింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో శానిటైజర్​ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఏకంగా వండుకున్న చికెన్​ను శానిటైజర్​తో శుభ్రపరిచాడు. ఈ చికెన్​ తిన్న వ్యక్తి ప్రస్తుతం తీవ్ర అస్వస్థతో బాధపడుతున్నాడు. కరీంనగర్​ జిల్లా జిమ్మికంట మండలం పాపక్కపల్లికి చెందిన యాకుబ్​ దినసరి కూలీ.. భార్య ముగ్గురు పిల్లలతో కలిసి గ్రామంలోనే నివసిస్తున్నాడు. క్రమం తప్పకుండా శానిటైజర్​ వాడుతున్నాడు. అయితే ఇటీవల అతడికి తెలిసనవాళ్లేవరో చికెన్​పై కూడా […]

Read More