Breaking News

జనార్థన్

పథకాలు పేదలకు అందాలి

పథకాలు పేదలకు అందాలి

ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సామాజిక సారథి, బిజినేపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వేల కోట్ల రూపాయలను ఖర్చుచేస్తూ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని నాగర్​కర్నూల్​ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని నందివడ్డెమాన్ గ్రామంలో ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు ప్రజలకు పారదర్శకంగా అందుతున్నాయా? లేదా? అని పలువురిని అడిగి తెలుసుకున్నారు . ముఖ్యంగా ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం అందజేసే ఆసరా పింఛన్ వృద్ధులకు వరంగా మారిందని, కుటుంబంలో […]

Read More