Breaking News

చేగుంట

మళ్లీ కరోనా కలవరం

మళ్లీ కరోనా కలవరం

గ్రీన్​ జోన్​లోనూ ఇద్దరి పాజిటివ్​ మెదక్​లో చాపకింద నీరు మహమ్మారి సారథి న్యూస్​, మెదక్​: గ్రీన్ జోన్ గా మారిన మెదక్ జిల్లాలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది.. చాపకింద నీరులా మహమ్మారి విజృంభిస్తోంది.. జిల్లాలో కొత్తగా ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు, చేగుంట పట్టణానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తికి హైదరాబాద్ లో టెస్ట్ లు నిర్వహించగా కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయిందని […]

Read More