Breaking News

గురుకులం

flash.. flash.. గురుకుల సీఓఈ ఫలితాలు వెల్లడి

flash.. flash.. గురుకుల సీఓఈ ఫలితాలు వెల్లడి

సామాజికసారథి, హైదరాబాద్: గత మే నెలలో నిర్వహించిన TSWRJC & COE CET-2022 ప్రవేశపరీక్ష Phase-2 ఫలితాలు వెలువడ్డాయి. ‍మొదటి దశలో సీటు రాని వారు 2వ దశలో మీ ఫలితం చూసుకోవచ్చు. అలాగే ఈనెల 10న సాధారణ గురుకులాల కాలేజీలకు రాసిన ప్రవేశపరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు. https://tsswreisjc.cgg.gov.in

Read More
గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్

గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్

44మంది విద్యార్థినులకు అస్వస్థత ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సాంఘిక శాఖ సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ అయి 44 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఉదయం స్కూలులో బ్రేక్ పాస్ట్ లో పులిహోర తిన్న విద్యార్థినులు టిఫిన్ చేసిన కొద్దిసేపటికే వాంతులు, విరేచనాలకు గురయ్యారు. ఐదుగురు విద్యార్థులకు ఎక్కువగా ఇబ్బంది పడుతుండటంతో చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. […]

Read More
గురుకులంలో కీచకపర్వంపై కలెక్టర్​సీరియస్​

గురుకులంలో కీచకపర్వంపై కలెక్టర్​ సీరియస్​

ప్రిన్సిపల్ ​డి.శ్రీనివాస్ ​వ్యవహారంపై విచారణ కేసు దర్యాప్తు చేస్తున్న కొత్తకోట పోలీసులు సామాజిక సారథి, కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోటలో ప్రస్తుతం కొనసాగుతున్న వీపనగండ్ల సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల ఆశ్రమ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయినిపై ప్రిన్సిపల్ కీచరపర్వం ఆలస్యంగా వెలుగు చూడటంతో జిల్లా కలెక్టర్ యాస్మిన్​భాషా స్పందించారు. వేధింపుల ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రిన్సిపల్ డి.శ్రీనివాస్​ను పిలిచి ఛీవాట్లు పెట్టారు. ఆయన ఇచ్చిన సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాథ్స్ టీచర్ ​టి.మాధవిని ప్రిన్సిపల్ డి.శ్రీనివాసులు […]

Read More
19 నుంచి గురుకుల డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్

19 నుంచి గురుకుల డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్

సారథి, వేములవాడ: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయని, ఈనెల 19 తేదీ నుంచి మొదటి దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ మాతంగి కళ్యాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు www.telangana.gov.in, లేదా www.tswrais.inవెబ్ సెట్ ల లో ప్రవేశ పరీక్ష ఫలితాలను సరిచూసుకోవాలని కోరారు. మొదటి దశ కౌన్సెలింగ్ ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు […]

Read More
జాతీయ చిత్రలేఖనం పోటీల్లో గురుకుల తేజం

జాతీయ చిత్రలేఖనం పోటీల్లో గురుకుల తేజం

సారథి, బిజినేపల్లి: జేఎస్​డబ్ల్యూ పెయింట్స్ ​సంస్థ వారు నిర్వహించిన జాతీయస్థాయి చిత్రలేఖనం పోటీల్లో నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల స్కూలు విద్యార్థి బి.శివకుమార్ ​ఉత్తమ ప్రతిభ చాటాడు. గురువారం స్కూలు ఆర్ట్​ టీచర్​ భాగ్యమ్మ, ప్రిన్సిపల్​తో కలిసి గురుకుల విద్యాలయాల సంస్థ డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థి బి.శివకుమార్​ను సన్మానించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహించిన తీరును అభినందించారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను […]

Read More
18న గురుకుల 5వ తరగతి ఎంట్రెన్స్​టెస్ట్​

18న గురుకుల 5వ తరగతి ఎంట్రెన్స్ ​టెస్ట్​

సారథి, రామడుగు: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలోకి ప్రవేశానికి నిర్వహించే వీటీజీ సెట్ ను ఈనెల 18న ఆదివారం నిర్వహించనున్నట్లు గురుకులాల కార్యదర్శి డాక్టర్ ​ఆర్ఎస్​ ప్రవీణ్ కుమార్ వెల్లడించినట్లు స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లెపల్లి తిరుపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ విద్యార్థులు హాల్ టిక్కెట్లు మీసేవ నుంచి గాని ఆన్‌లైన్‌ సర్వీస్ నుంచి గాని డౌన్​లోడ్​చేసుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థుల […]

Read More
జులై 11న గురుకుల యూజీ ఎంట్రెన్స్​టెస్ట్‌

జులై 11న గురుకుల యూజీ ఎంట్రెన్స్​ టెస్ట్‌

సారథి, హైదరాబాద్: డిగ్రీలో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామ‌న్ ఎంట్రెన్స్ టెస్ట్‌ (టీజీయూజీసెట్‌-2021) జులై 11న జ‌ర‌గ‌నుంది. 2021-22 విద్యాసంవ‌త్సరానికి గాను తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ ​అండ్ ట్రైబ‌ల్ వెల్ఫేర్​ రెసిడెన్షియ‌ల్ డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ కోర్సుల్లో మొద‌టి ఏడాది ప్రవేశానికి జులై 11న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు టీజీయూజీసెట్ క‌న్వీన‌ర్ డాక్టర్​ఆర్‌ఎస్‌ ప్రవీణ్​కుమార్​రాష్ట్రంలోని ఆయా కేంద్రాల్లో ఉద‌యం 11 నుంచి మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష […]

Read More
గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

గురుకులాల్లో 5వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల్లో 2021–22 విద్యాసంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశానికి మే 30న ప్రవేశపరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్​ విడుదలైంది. మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్​3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోన్​నంబర్, ఆధార్​నంబర్​ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు రూ.100 కాగా, 2020–21 విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుకున్నవారు మాత్రమే అర్హులుగా ప్రకటించారు. ఫలితాల అనంతరం మెరిట్​ ఆధారంగా విద్యార్థులకు గురుకులంలో అడ్మిషన్​ ఇస్తారు. మరిన్నివివరాలకు […]

Read More