Breaking News

కొమురవెల్లి

ఓర్వలేకే విమర్శలు చేస్తున్రు

ఓర్వలేకే విమర్శలు చేస్తున్రు

సారథి న్యూస్, హుస్నాబాద్: రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని రాసులబాద్ సర్పంచ్ పచ్చిమండ్ల స్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని రాసులబాద్ ను రాష్ట్ర ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీగా ప్రకటించిదన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పలు సంక్షేమ పథకాలను గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి చేస్తుంటే కొందరు పనిగట్టుకుని అవీనితి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. గ్రామ పాలకమండలి సభ్యుల తీర్మానం లేకుండా ప్రజాధనం దుర్వినియోగంతో పాటు ఎలాంటి వెంచర్లకు అనుమతివ్వలేదన్నారు. అసత్యపు […]

Read More
4 కేజీబీవీలకు రూ.14 కోట్లు మంజూరు

4 కేజీబీవీలకు రూ.14 కోట్లు మంజూరు

సారథి న్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరో నాలుగు కస్తూర్బాగాంధీ(కేజీబీవీ) బాలికల స్కూళ్ల భవనాల నిర్మాణాలకు రూ.14 కోట్లు మంజూరైనట్లు మంత్రి టి.హరీశ్​ రావు తెలిపారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ దిశగా జిల్లాలో మండలానికి ఒక కస్తూర్బా బాలికల పాఠశాలను మంజూరు చేశామని చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం తొగుట, రాయ్ పోల్ మండలాలు, హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం, జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలంలోని కస్తూర్బా బాలికల […]

Read More