Breaking News

కృష్ణానది

కృష్ణమ్మ బిరబిరా పరుగులు

కృష్ణమ్మ బిరబిరా పరుగులు

సారథి న్యూస్​, గద్వాల: ఏడాది నైరుతి రుతుపవనాలు తొందరగానే పలకరించాయి. సకాలంలో వర్షాలు కురుస్తుండడంతో రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటకలో వర్షాలు కురుస్తుండడంతో కృష్ణమ్మకు జలకళ సంతరించుకుంది. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి దిగువకు బిరబిరా పరుగులుతీస్తోంది. కొన్ని ప్రాజెక్టుల నుంచి పంపింగ్​లను కూడా ప్రారంభించి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరిగేషన్​ శాఖ రిపోర్టు ఆధారంగా ఎప్పటికప్పుడు సాగునీటి వివరాలను అందిస్తున్నాం. ప్రాజెక్టులు పూర్తి నిల్వ ప్రస్తుతం ఇన్ […]

Read More

దీక్ష విరమించిన నేతలు

సారథి న్యూస్​,మహబూబ్​నగర్​: కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కృష్ణాజలాల పరిరక్షణ దీక్ష చేస్తున్న ఏఐసీసీ కార్యదర్శి, మాజీమంత్రి జిల్లెల చిన్నారెడ్డి, దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నేత, టీపీసీసీ కార్యదర్శి జి.మధుసూదన్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతం చేపట్టిన దీక్షను స్థానిక కాంగ్రెస్​ నాయకులు విరమింపజేశారు. పెండింగ్​ ప్రాజెక్టులపై టీఆర్​ఎస్​ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. అలాగే టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు […]

Read More

కృష్ణాజలాలను తరలిస్తే ఊరుకోం

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: దక్షిణ తెలంగాణ ప్రజల గోస తీరాలంటే కృష్ణానదిపై ప్రతిపాదిత పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తిచేయాలని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమం తప్పదన్నారు. కృష్ణాజలాలను అక్రమంగా రాయలసీమకు తరలించుకుపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే పరిస్థితి లేదన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మీటింగ్​ హాల్​లో జర్నలిస్టులకు బియ్యం, ఇతర నిత్యవసర […]

Read More