Breaking News

కార్పొరేషన్

స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దుదాం

స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దుదాం

సారథి న్యూస్, కర్నూలు: నగరాన్ని ‘స్వచ్ఛ కర్నూలు’గా తీర్చిదిద్దేందుకు నగరంలోని ప్రతిఒక్కరూ సహకరించాలని నగర పాలక కమిషనర్ డీకే బాలాజీ కోరారు. శనివారం స్థానిక ఉర్దూ ఘర్ లోని దుకాణదారులతో మాట్లాడుతూ.. నగరంలో పూర్తిస్థాయిలో ప్రతి దుకాణ యజమాని ఒక చెత్తబుట్టను ఏర్పాటు చేసుకుని పారిశుద్ధ్య కార్మికులకు తప్పకుండా ఇవ్వాలన్నారు. ఆరుబయట చెత్తపారబోస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ స్థాయిలో ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్​ర్యాంకుల్లో ఈసారి కర్నూలు నగరాన్ని మెరుగైన స్థానంలో ఉంచేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. […]

Read More
చెత్తబుట్టలు ఏర్పాటుచేసుకోవాలి

చెత్తబుట్టలు ఏర్పాటు చేసుకోవాలి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్​ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల చేత ప్రతి ఇంటిలో నుంచి చెత్తను సేకరించాక ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ ను స్కాన్‌ చేయించాలని కమిషనర్‌ డీకే బాలాజీ శానిటరీ ఇన్​స్పెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన నగరంలోని కృష్ణానగర్‌, మద్దూర్‌ నగర్‌, అశోక్‌ నగర్‌, వెంకటరమణ కాలనీ, బాలాజీ నగర్‌ ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రతి దుకాణం వారు కచ్చితంగా చెత్తబుట్టలను ఏర్పాటు చేసుకోవాలని, లేకపోతే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కమిషనర్​వెంట […]

Read More