Breaking News

కానిస్టేబుల్

రోడ్డుప్రమాదంలో కానిస్టేబుల్​ మృతి

సారథి న్యూస్​, మానవపాడు: రోడ్డుప్రమాదంలో ఏఆర్​ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన ఏపీలోని కర్నూల్​ సమీపంలో చోటుచేసుకున్నది. ఏఆర్​ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మాధవి ఎమ్మిగనూరు నుంచి కర్నూలు జిల్లా పంచలింగాలకు వెళ్తున్నది. ఈ క్రమంలో తుంగభద్ర బ్రిడ్జిపై వెనుక నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధవి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Read More