Breaking News

కరోనా విపత్తు

కేసీఆర్​కు థ్యాంక్స్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: రైతుబంధు నిధులు విడుదలచేసినందుకు సీఎం కేసీఆర్​కు.. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతులందరికీ తక్షణమే రైతుబంధు నిధులు వారి అకౌంట్లలో జమ అవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకే తొలి ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. ఈ వానాకాలం సీజన్ కు ఇప్పటికే రూ.5,500 కోట్లు వ్యవసాయ శాఖకు బదిలీ చేశారని తెలిపారు. మరో రూ.1500 కోట్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్​ కరోనా విపత్తుల్లోనూ వ్యవసాయరంగానికి రూ. 7 వేల […]

Read More