Breaking News

కందనూలు

కందనూలు రూపురేఖలు మార్చుదాం

సారథిన్యూస్​, నాగర్​కర్నూల్​: నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రాన్ని అందరి భాగస్వామ్యంతో సర్వాంగ సుందరంగా మార్చుదామని కలెక్టర్​ ఎల్​ శర్మన్​ పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన శర్మన్​ శనివారం ఉదయం 5:40కి పట్టణంలో మార్నింగ్​వాక్​చేసి సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపల్​ కార్మికులతో మాట్లాడారు. వ్యాపారులు రోడ్లవెంబడి చెత్తవేస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్టాండ్​లోని మూత్రశాలలో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో అక్కడి నిర్వాహకులపై కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యాలయానికి రావాలని డిపో మేనేజర్​ను ఆదేశించారు. 10 రోజుల్లోనే నాగర్​కర్నూల్ […]

Read More