Breaking News

ఒలింపిక్స్

టోక్యో ఒలింపిక్స్.. సాదాసీదాగానే

టోక్యో: నాలుగేళ్లకు ఓసారి వచ్చే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని ప్రపంచం మొత్తం గుర్తు పెట్టుకునేలా చాలా అట్టహాసంగా నిర్వహిస్తారు. తమ స్థాయి, పరపతి, ప్రతిష్టను ఇతర దేశాలకు చూపెట్టాలనే ఉద్దేశంతో నిర్వాహకులు కూడా భారీమొత్తంలో ఖర్చుచేస్తారు. కానీ టోక్యో ఒలింపిక్స్ ఇందుకు అతీతం కానుంది. కరోనా దెబ్బకు ఒలింపిక్స్ ఏడాది వాయిదా పడడంతో ఇప్పటికే ఖర్చు తడిసి మోపడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవాన్ని కూడా అట్టహాసంగా నిర్వహించాలంటే మరింత ఖర్చు చేయాల్సిన పని. […]

Read More
ఒలింపిక్స్‌ చాంపియన్ మోరో మృతి

ఒలింపిక్స్‌ చాంపియన్ మోరో మృతి

టెక్సాస్‌: 1956 ఒలింపిక్స్‌లో మూడు బంగారు పతకాలు సాధించిన బాబీ జో మోరో(84) మరణించారు. టెక్సాస్‌లోని తన సొంత ఇంట్లో ఆయన చనిపోయారని కుటుంబసభ్యులు ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్ల చనిపోయారన్నారు. 1955 అమెచ్యూర్‌‌ అథ్లెటిక్‌ యూనియన్‌ 100 మటర్ల పందేన్ని గెలుచిన మోరో.. 1950లలో అత్యంత ఆధిపత్య స్ర్పింటర్లలో ఒకరు. 1956లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో మోడో మూడు స్వర్ణాలు సాధించారు. అదే అతడి అత్యంత విజయవంతమైన ఏడాది.

Read More
బోల్ట్ కు పండంటి బిడ్డ

బోల్ట్ కు పండంటి బిడ్డ

కింగ్​స్టన్​: రన్నింగ్ ట్రాక్​పై స్వర్ణాల రికార్డులను సృష్టించిన జమైకా మేటి స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్.. నిజజీవితంలో తండ్రిగా ప్రమోషన్ సాధించాడు. అతని భాగస్వామి క్యాసి బెన్నెట్ ఆదివారం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. బోల్ట్ దంపతులకు ఇదే తొలి సంతానం. బోల్ట్ తండ్రయిన విషయాన్ని జమైకా ప్రధాని ఆండ్రూ హోల్​ నెస్ సోషల్‌ మీడియాలో ధ్రువీకరించారు. ‘మా స్ప్రింట్‌ లెజెండ్‌ బోల్ట్‌, బెన్నెట్‌కు కూతురు పుట్టింది. ఓ అందమైన అమ్మాయిని ఈ భూమి మీదకు తీసుకొచ్చినందుకు మీకు నా […]

Read More
ఒలింపిక్స్ లో బరిలోకి దిగుతా

ఒలింపిక్స్ లో బరిలోకి దిగుతా

బెంగాల్ బ్యాట్స్ మెన్ మనోజ్ తివారీ ముంబై: బెంగాల్ బ్యాట్స్ మెన్ మనోజ్ తివారీ ఒలింపిక్స్ పై గురిపెట్టాడు. ఏదో ఓ రోజు ఈ మెగా ఈవెంట్ లో బరిలోకి దిగి పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. అయితే క్రికెటర్ గా కాకుండా ఓ షూటర్ గా విశ్వక్రీడల్లో విజయం సాధిస్తానని చెబుతున్నాడు. ‘క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత షూటింగ్ పై దృష్టిపెడతా. ఇందులో నైపుణ్యం సాధించి ఒలింపిక్స్ కు వెళ్లడం మీరు […]

Read More
డిసెంబర్ లో ఇండియా ఓపెన్

డిసెంబర్ లో ఇండియా ఓపెన్

న్యూఢిల్లీ: పరిస్థితులు అనుకూలించి, గవర్నమెంట్ అనుమతిస్తే డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్ టోర్నీని నిర్వహించేందుకు తాము రెడీగా ఉన్నామని బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) చెప్పింది. ఈ మేరకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్)కు తెలియజేసింది. ఒలింపిక్స్ క్వాలిఫయర్ టోర్నీ అయిన ఇండియా ఓపెన్ షెడ్యూల్ ప్రకారం గత నెలలో జరగాలి. కానీ కరోనా దెబ్బకు వాయిదా పడింది. టోర్నీ రీ షెడ్యూల్ కు సంబంధించి బీడబ్ల్యూఎఫ్ వారం బాయ్ కు మెయిల్ పెట్టింది. […]

Read More