Breaking News

ఏఐఎస్ఎఫ్

విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరు

విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరు

సారథి, రామడుగు: దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్​ కీలక భూమిక పోషించిందని జిల్లా అధ్యక్షుడు మచ్చ రమేష్ ​గుర్తుచేశారు. గురువారం ఏఐఎస్ఎఫ్ 86వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐఎస్ఎఫ్ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చదువు, పోరాడు అనే నినాదంతో ఉద్యమిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమేనని అన్నారు. భగత్ సింగ్ లాంటి దేశభక్తులను ఆదర్శంగా తీసుకొని శాస్త్రీయ విద్యావిధానం, కామన్ స్కూలు విధానం కోసం పోరాటం […]

Read More
‘మంత్రి నిరంజన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి’

‘మంత్రి నిరంజన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి’

సారథి, చొప్పదండి: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ యువతను కించపరిచేలా మాట్లాడిన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) కరీంనగర్ ​జిల్లా అధ్యక్షుడు మచ్చ రమేష్ ముఖ్యమంత్రి కేసీఆర్​ను డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఉపాధి ఉద్యోగం అవకాశాల్లేక కుటుంబాలకు భారమై యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ తరుణంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఉపాధి కోసం గ్రామాల్లో హమాలీ పనులు చేసుకోవాలని వ్యాఖ్యానించడం దుర్మార్గమని […]

Read More
ఓపెన్ యూనివర్సిటీ సెంటర్​ను కొనసాగించండి

ఓపెన్ యూనివర్సిటీ సెంటర్​ను కొనసాగించండి

సారథి న్యూస్, హుస్నాబాద్: డాక్టర్ బీఆర్​ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష కేంద్రాన్ని హుస్నాబాద్ డివిజన్ కేంద్రంలోనే కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెరిపోతుల జనార్ధన్ డిమాండ్​ చేశారు. హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజితకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. 15ఏళ్లుగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ హుస్నాబాద్ లో ఉండడం ద్వారా ఏటా 1500 నుంచి 2000 మంది విద్యకు దూరమైన యువతీ యువకులకు ఉన్నత విద్యనభ్యసించే అవకాశం కలిగిందన్నారు. ప్రస్తుతం […]

Read More