Breaking News

ఎమ్మెల్సీ మర్రి

కందనూలులో ‘క్యాంపు’ పాలిటిక్స్!

కందనూలులో ‘క్యాంపు’ పాలిటిక్స్!

పేదల కోసం ఏర్పాటుచేసిన మెడికల్​ క్యాంపుపై అక్కసు జీర్ణించుకోలేక రద్దుచేయించిన ఓ బడా నేత సొంతపార్టీ నేతలే క్యాన్సిల్ ​చేయించడంపై ఎమ్మెల్సీ గుస్సా తనకు అడ్డంకులు సృష్టించడంపై కీనుక మరోసారి అధికారపార్టీలో భగ్గుమన్న గ్రూపు రాజకీయాలు సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లాలో పాలిటిక్స్ ​మరింత హీటెక్కుతున్నాయి.. నేతలు బలాబలాలను సరిచూసుకుంటున్నారు.. పోటాపోటీగా పర్యటనలు, కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునేందుకు శర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకేపార్టీలో రెండు వర్గాల మధ్య నిశ్శబ్ధయుద్ధం నడుస్తోంది.. […]

Read More