Breaking News

ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి

కష్టకాలంలో పేదలకు అండగా ఉంటాం..

కష్టకాలంలో పేదలకు అండగా ఉంటాం..

సారథి, రామాయంపేట: ఇంత కరోనా కష్టకాలంలో రాష్ట్రానికి ఆర్థికాదాయం తగ్గి సర్కార్ పై ఆర్థికభారం పడినప్పటికీ కూడా పేదలు, రైతులకు అందించే వివిధ రకాల పథకాలను కొనసాగిస్తున్నామని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. అందుకు సీఎం కేసీఆర్​ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె సోమవారం నిజాంపేట మండలంలోని రాంపూర్, నస్కల్, నగరం, చల్మేడ గ్రామాల్లో రామాయంపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో రామయంపేట సహకార సంఘం చైర్మన్ బాదే […]

Read More
మెదక్ పట్టణంలోని అజంపురా కాలనీలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి

కరోనా నివారణకు సహకరించాలె

మెదక్ పట్టణంలోని అజంపురా కాలనీని ఆరెంజ్ జోన్ గా… సారథి న్యూస్, మెదక్: కరోనా నివారణకు ప్రజలంతా  సహకరించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని అజంపురా కాలనీని ఆరెంజ్ జోన్ గా ప్రకటించడంతో ఎమ్మెల్యే సోమవారం ఆ ప్రాంతంలో పర్యటించారు. అజంపురాలో నలుగురికి కరోనా పాజిటివ్ రాగా ట్రీట్ మెంట్​ అనంతరం వారిలో ముగ్గురికి నెగెటివ్ రాగా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఈ ప్రాంతాన్ని […]

Read More