Breaking News

ఎద్దులు

మాయదారి రోగం.. పశువులన్నీ ఆగం

మాయదారి రోగం.. పశువులన్నీ ఆగం

శరీరంపై గడ్డలతో ఎద్దులు, ఆవులు విలవిల ముదిరితే అవి చిట్లిపోయి.. తీవ్ర అవస్థలు మానవపాడు మండలంలో నాలుగు ఎద్దులు మృతి సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): కరోనా మహమ్మారి మానవాళిని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఎవరి టెన్షన్​లో వాళ్లున్నారు. సరిగ్గా ఈ టైంలోనే పశువులను వింత రోగం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శరీరంపై అనుకోకుండా వచ్చిన కురుపులు, గడ్డలుగా మారి.. మూగజీవాలకు నిద్రలేకుండా చేస్తోంది. అవి చిట్లిపోయి శరీరమంతా కుళ్లిపోయేలా చేస్తోంది. కాడెద్దులు, ఆవులు కళ్లముందే చనిపోతుండడంతో రైతన్నలు […]

Read More