Breaking News

ఎంపీడీవో

మాకు ప్రశ్నించే హక్కు లేదా?

మాకు ప్రశ్నించే అధికారం లేదా?

సారథి న్యూస్, వాజేడు: ‘నాకు ప్రశ్నించే అధికారం లేదా..? నేను ఓ ప్రజాప్రతినిధిని కాదా?, కనీసం నాకు విలువ లేదా?’ అని కన్నీరుమున్నీరయ్యారు ములుగు జిల్లా వాజేడు ఎంపీపీ శ్యామల శారద. మంగళవారం ఆమె జడ్పీటీసీ సభ్యురాలు తల్లడి పుష్పలతతో కలిసి స్థానిక ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంపీడీవో చంద్రశేఖర్ పై విమర్శలు గుప్పించారు. పల్లెల్లో జరిగే పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తికావాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్తే తమను […]

Read More

పెంచిన జీతాల కోసం పోరు

సారథి న్యూస్, రామాయంపేట: పెంచిన జీతాలను వెంటనే చెల్లించాలని గ్రామపంచాయతీ కార్మికులు డిమాండ్​ చేస్తున్నారు. నిజాంపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట శుక్రవారం వారు ధర్నా చేపట్టారు. జీవో 51ని అడ్డంపెట్టుకొని కార్మికులను తొలగిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో సీఐటీయూ నేత నింగోళ్ల సత్యం, కార్మికులు పాల్గొన్నారు.

Read More