Breaking News

ఉద్యమం

గర్జించిన రైతులోకం

గర్జించిన రైతులోకం

సాగుచట్టాలపై ఉద్యమానికి ఏడాది ఢిల్లీ సరిహద్దుల్లో మార్మోగిన నినాదాలు మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్‌ న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనకు ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఢిల్లీ సరిహద్దులు రైతుల ఆందోళనలతో మార్మోగాయి. మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని గతవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. రైతు సంఘాలు ఈ చర్యను స్వాగతిస్తున్నాయని, అయితే చట్టాలను అధికారికంగా రద్దుచేసి ఇతర డిమాండ్లను నెరవేర్చే వరకు తమ నిరసన […]

Read More

ఉద్యమంలా గ్రీన్​ ఛాలెంజ్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్​ ప్రారంభించిన ‘గ్రీన్​ ఇండియా చాలెంజ్’​ ఉద్యమంలా కొనసాగుతున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో ఆయన గ్రీన్​ చాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం కీసర రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. అక్కడి ఆలయ ప్రాంగణంలోనూ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్​, మాధవరం కృష్ణారావు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్, టీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకులు. […]

Read More