Breaking News

ఈడీ

అహ్మద్‌పటేల్‌ ఇంటికి ఈడీ

అహ్మద్‌పటేల్‌ ఇంటికి ఈడీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత అహ్మద్‌ పటేట్‌ను మనీలాండరింగ్‌ కేసులో విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఈడీ బృందం శనివారం ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లింది. సందేశారా సోదరుల రూ.వేలకోట్ల కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన ప్రశ్నించనున్నామని ఈడీ అధికారులు చెప్పారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు చెప్పారు. విచారణకు హాజరు కావాలని ఈడీ ఇప్పటికే రెండు సార్లు సమన్లు జారీ చేశారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో వృద్ధుడైన తాను […]

Read More